ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాచలం జిల్లాలో ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ మండలాలు

ABN, First Publish Date - 2020-09-25T14:15:28+05:30

ఏలూరు: భద్రాచలం జిల్లాలో ఎన్‌కౌంటర్‌తో కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాలు ఉలిక్కిపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: భద్రాచలం జిల్లాలో ఎన్‌కౌంటర్‌తో కుక్కునూరు, వేలేరుపాడు  ఏజెన్సీ మండలాలు ఉలిక్కిపడ్డాయి. ఎన్‌కౌంటర్‌లో జిల్లాకు చెందిన మహిళా మావోయిస్టు మృతి చెందారు. మృతురాలు కుక్కునూరు మండలానికి చెందిన మడకం మంగి అలియాస్ లలితగా పోలీసులు భావిస్తున్నారు. అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం.. ఏజెన్సీ ఏరియాలో నిఘాను పెంచారు.

Updated Date - 2020-09-25T14:15:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising