ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులందరికీ శుభాకాంక్షలు: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-08-09T21:56:10+05:30

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అడవి బిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులు, ఏ కల్మషం లేనివారని కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అడవి బిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులు, ఏ కల్మషం లేనివారని కొనియాడారు. టీడీపీ హయాంలో గిరిజనుల సంక్షేమానికి రూ.14,210 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. గిరిజనుల కోసం వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం గిరిజనుల అభివృద్దిని కాలరాయడం బాధాకరమని ఆయన విమర్శించారు. ఫుడ్ బాస్కెట్ రద్దు సహా అనేక గిరిజన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని, ఇకనైనా ప్రభుత్వం గిరిజనుల పట్ల బాధ్యతతో ఉంటుందని ఆశిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2020-08-09T21:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising