ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్‌ కూలీలను రెచ్చగొట్టారు: సీపీ

ABN, First Publish Date - 2020-05-18T00:20:28+05:30

పటమటలో కొందరు బెంగాల్‌ కూలీలను రెచ్చగొట్టారని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సొంత రాష్ట్రానికి వెళ్లడానికి బెంగాల్‌కూలీలు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పటమటలో కొందరు బెంగాల్‌ కూలీలను రెచ్చగొట్టారని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సొంత రాష్ట్రానికి వెళ్లడానికి బెంగాల్‌కూలీలు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. బెంగాల్‌ కార్మికులకు తగిలినవి లాఠీ దెబ్బలు కావన్నారు. కార్మికులను రెచ్చగొట్టిన వారిని అరెస్ట్ చేశామని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. వలస కూలీలకు మాస్క్‌లు, శానిటైజర్లు, ఆహారం అందిస్తున్నామని, రాజకీయ పక్షాలు లాక్‌డౌన్ టైమింగ్స్‌ పాటించాల్సిందేనని తిరుమలరావు చెప్పారు.

Updated Date - 2020-05-18T00:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising