ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త చట్టాలతో రైతులకు మేలు: మురళీధరన్‌

ABN, First Publish Date - 2020-12-28T08:54:19+05:30

కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు. ఆదివారం ఏలూరులోని బీజేపీ కార్యాలయం నుంచి ఆయన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు స్వేచ్ఛ లభించిందన్నారు. రైతు తన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని, కాని పక్షంలో స్థానిక మార్కెట్‌ యార్డులో అమ్ముకునే అవకాశం ఉందన్నారు. 

Updated Date - 2020-12-28T08:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising