ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు: జీవీఎల్

ABN, First Publish Date - 2020-12-26T20:30:00+05:30

మిర్చి పంట దేశంలో ఎక్కువ సాగయ్యేది తెలుగు రాష్ట్రాల్లోనే అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లోనే మిర్చి పంట ఎక్కువగా సాగవుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లోని మిర్చిని థాయిలాండ్, మలేషియా, చైనా, సింగపూర్ దేశాలకు ఎగుమతి అవుతుందని చెప్పారు. ఇక్కడి మిర్చికి డిమాండ్ ఉందన్నారు. ఎగుమతులు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. పెట్టుబడి తగ్గించి.. ఆదాయం పెంచే విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాలతో మిర్చి లాంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-26T20:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising