ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రఘురామకృష్ణంరాజుపై స్పీకర్‌కు వైసీపీ ఎంపీ ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-09-25T04:10:34+05:30

రఘురామ కృష్ణరాజుపై స్పీకర్‌ ఓం బిర్లాకు బాపట్ల వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ టికెట్‌పై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రఘురామ కృష్ణరాజుపై స్పీకర్‌ ఓం బిర్లాకు  బాపట్ల వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ టికెట్‌పై గెలిచి రఘురామరాజు పార్టీగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘురామరాజును ఎంపీ పదవి నుంచి తొలగించాలని స్పీకర్‌ను నందిగాం సురేష్ కోరారు. 


ఈ సందర్భంగా నందిగం సురేష్ మాట్లాడుతూ ‘‘రఘురామ కృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. రఘురామరాజు సంస్కారం లేని వ్యక్తి. దళితులను కించపరిచే విధంగా మాట్లాడారు. రాజా భాయ్ ఎవరో తెలపాలి. ఏపీ‌లో గెలిచిన రఘురామ కృష్ణరాజు ఢిల్లీకే పరిమితం అయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై రఘురామ కృష్ణరాజు కామెంట్ చేయడం చాలా దారుణం. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు.’’ అని అన్నారు. 

Updated Date - 2020-09-25T04:10:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising