ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం: బండారు సత్యనారాయణ

ABN, First Publish Date - 2020-07-08T21:25:31+05:30

విశాఖపట్నం: ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్నపుడు టీడీపీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్నపుడు టీడీపీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. టీడీపీ బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం.. అణిచివేత వైఖరి మంచిది కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పటి వరుకు తనను 5 సార్లు అరెస్టు చేశారన్నారు. ఆనాడు తాము కూడా ఇదే వైఖరి అవలంభిస్తే.. జగన్ పాదయాత్ర చేయాగలిగే వారా? అని సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. 

Updated Date - 2020-07-08T21:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising