ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఏడాది పాలన అట్టర్ ప్లాఫ్: బండారు మాధవ

ABN, First Publish Date - 2020-06-01T16:18:05+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తాగునీరు, ఇసుక, పంట కాల్వల సమస్యలు పరిష్కరించాలంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తాగునీరు, ఇసుక, పంట కాల్వల సమస్యలు పరిష్కరించాలంటూ సబ్‌ కలెక్టర్‌కు టీడీపీ నేత బండారు మాధవ వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వైసీపీ ఏడాది పాలన అట్టర్‌ ఫ్లాప్ అని పేర్కొన్నారు. తప్పుడు కేసులు, ఇసుక, మద్యం, మాఫియా, కక్ష సాధింపులకే ప్రాధాన్యమిచ్చారని బండారు మాధవ విమర్శించారు.

Updated Date - 2020-06-01T16:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising