ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వరూపానంద వైసీపీ స్వామిగా మారిపోయారు: బండారు

ABN, First Publish Date - 2020-09-18T20:35:03+05:30

విశాఖ: శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీపై మాజీ మంత్రి బండారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీపై మాజీ మంత్రి బండారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రిషికేశ్ వెళ్లిన స్వామీజీ ఏం మతం వారు ఇచ్చిన విమానాల్లో వెళ్లారో చెప్పాలని నిలదీశారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా స్వామీజీల పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్వామీజీలను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. శారదా పీఠం పార్టీ కార్యాలయంగా మారిందన్నారు. స్వరూపానంద వైసీపీ స్వామిగా మారిపోయారని మాజీ మంత్రి బండారు స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-18T20:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising