ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి అరటి పండ్ల మార్కెటింగ్‌

ABN, First Publish Date - 2020-04-03T12:00:05+05:30

నేటి నుంచి అరటి పండ్ల మార్కెటింగ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి(ఆంథ్రజ్యోతి): కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఉద్యాన పంటల కోతలు, రవాణా, ఎగుమతులు నిలిచిపోవడంతో వివిధ రకాల పండ్ల మార్కెటింగ్‌పై ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. ఇప్పటికే కోతకొచ్చి తోటల్లోనే వృథాగా పడిపోతున్న అరటి పండ్లను రాష్ట్రంలో స్థానిక మార్కెట్లకు, అవకాశం మేరకు ఇతర రాష్ట్రాలకు తరలించాలని మార్కెటింగ్‌శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. 

Updated Date - 2020-04-03T12:00:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising