ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుపై మంత్రి బాలినేని సెటైర్లు

ABN, First Publish Date - 2020-11-29T18:59:51+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘జూమ్ మీటింగులు పెట్టుకుంటూ కూర్చుంటే ప్రజలు హర్షించరు. చంద్రబాబు తుఫాను ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తే రైతులు నష్టపోకుండా ఉంటారు. ఒక ప్రతిపక్ష నేతగా నష్టపోయిన రైతులను పరామర్శించాలి. మరో రెండు తుఫాన్లు రాబోతున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏపీలో పర్యటిస్తే.. వచ్చే తుఫాన్లు ఆగిపోయి రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది.  దీనిపై చంద్రబాబు ఆలోచించాలి’ అంటూ మంత్రి సెటైర్లు వేశారు.

Updated Date - 2020-11-29T18:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising