ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలు, దళితులకే పెద్దపీట!

ABN, First Publish Date - 2020-10-01T08:02:46+05:30

తెలుగు మహిళ పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలను గురువారం ప్రకటించనున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ కమిటీలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నేడు తెలుగు మహిళ కమిటీల ప్రకటన


తెలుగు మహిళ పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలను గురువారం ప్రకటించనున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ కమిటీలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి లోక్‌సభ స్థానానికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్లను ప్రకటిస్తారు. మిగతా కార్యవర్గాన్ని ఆతర్వాత ఖరారు చేస్తారు. తెలుగు మహిళ నియామకాల్లో కూడా సామాజిక న్యాయానికి ఆ పార్టీ పెద్ద పీట వేసింది. మొత్తం పది కమిటీల అధ్యక్ష పదవులు బీసీలకు ఇచ్చారు. పదకొండు ప్రధాన కార్యదర్శి పదవులు ఆ వర్గానికే దక్కాయి. ఎనిమిది ప్రధాన కార్యదర్శి పదవులను దళితులకు కేటాయించారు. ఎస్టీలకు ఒక అధ్యక్ష పదవి, ఒక ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. 

Updated Date - 2020-10-01T08:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising