ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి: బచ్చుల అర్జనుడు

ABN, First Publish Date - 2020-08-15T17:54:55+05:30

విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి టీడీపీ నేతలు మెమోరాండం సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి టీడీపీ నేతలు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. అందరికీ 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసిన మోసానికి నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామన్నారు. దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుందన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రభుత్వం గౌరవించడం లేదన్నారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యలను నిలదీస్తే కేసులు పెడుతున్నారని బచ్చుల అర్జనుడు పేర్కొన్నారు.


Updated Date - 2020-08-15T17:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising