ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబు ఎన్నారై... కొడుకు గున్నఏనుగు

ABN, First Publish Date - 2020-12-05T09:37:05+05:30

‘‘కరోనా సమయంలో చంద్రబాబు రాష్ట్రంలో లేకుండాపోయారు. ఆయన ఎన్‌ఆర్‌ఐ. 75ఏళ్ల వయస్సులో చంద్రబాబు, కరోనా వస్తుందన్న భయంతో ప్రజల కోసం బయటకు రాలేదంటే అర్థ చేసుకోగలం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసెంబ్లీలో చర్చలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్య


అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా సమయంలో చంద్రబాబు రాష్ట్రంలో లేకుండాపోయారు. ఆయన ఎన్‌ఆర్‌ఐ. 75ఏళ్ల వయస్సులో చంద్రబాబు, కరోనా వస్తుందన్న భయంతో ప్రజల కోసం బయటకు రాలేదంటే అర్థ చేసుకోగలం. ఆయన కొడుకు గున్న ఏనుగులా ఉన్నాడు. ప్రజాసేవకు బయటకు రావొచ్చుకదా?’’ అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసుధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ‘కొవిడ్‌- ఆరోగ్యశ్రీ’పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌తో కష్టాల్లో ఉంటే ప్రజలకు చంద్రబాబు కనీసం కేజీ కందిపప్పు, నాలుగు మజ్జిగ ప్యాకేట్‌లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యేలు కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయలేదు. కాబట్టే వారికి కొవిడ్‌ రాలేదు’’ అని ఎమ్మెల్యే రోశయ్య ఆక్షేపించారు. 

Updated Date - 2020-12-05T09:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising