ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరూ కూల్చకపోతే.. మసీదు ఎలా కూలింది?: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2020-10-01T02:01:44+05:30

బాబ్రీ కేసులో తీర్పును పునఃసమీక్షించాలని కాంగ్రెస్ నేత శైలజానాథ్‌ కోరారు. ఎవరూ కూల్చకపోతే.. మసీదు ఎలా కూలింది? అని ప్రశ్నించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బాబ్రీ కేసులో తీర్పును పునఃసమీక్షించాలని కాంగ్రెస్ నేత శైలజానాథ్‌ కోరారు. ఎవరూ కూల్చకపోతే.. మసీదు ఎలా కూలింది? అని ప్రశ్నించారు. 28 ఏళ్ల తర్వాత సాక్ష్యాల్లో పసలేదనడం ప్రభుత్వానికి అవమానంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం సీబీఐని చెప్పుచేతల్లో పెట్టుకుందని, బీజేపీ నేతల హస్తం లేకుంటే ఇన్నేళ్లు విచారణ ఎందుకు? అని శైలజానాథ్‌ ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. అయితే కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Updated Date - 2020-10-01T02:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising