ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన రైతులను పట్టించుకోకపోవడం దారుణం: అయ్యన్న

ABN, First Publish Date - 2020-11-29T19:56:48+05:30

నష్టపోయిన రైతులను పట్టించుకోకపోవడం దారుణం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నష్టపోయిన రైతులను పట్టించుకోకపోవడం దారుణం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేలాది రైతు కుటుంబాలు కష్టాల్లో ఉంటే కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు పరామర్శించలేదని విమర్శించారు. ఎకరాకు నష్టపరిహారం రూ.6,500 ఇస్తామనడం వ్యవసాయ రంగంపై సీఎం జగన్ అవగాహన లేమికి నిదర్శనం అని చెప్పారు. పంట బీమా, ప్రీమియంపై ప్రభుత్వం రైతులకు వివరణ ఇవ్వాలని అయ్యన్న కోరారు.

Updated Date - 2020-11-29T19:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising