ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకు 'రాజారెడ్డి' రాజ్యాంగం అవసరంలేదని తిరగబడితే...: అయ్యన్న

ABN, First Publish Date - 2020-05-31T17:07:18+05:30

మాకు 'రాజారెడ్డి' రాజ్యాంగం అవసరంలేదని తిరగబడితే...: అయ్యన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ ప్రభుత్వానికి రాజ్యాంగం అంటే గౌరవం లేదని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వానికి చట్టాలంటే విలువ లేదన్నారు. హైకోర్టు తీర్పుని తూర్పార పడుతూ అర్ధరాత్రి జీవోలు ఇచ్చి రాజ్యాంగానికి, చట్టానికి అతీతుడినని జగన్ ప్రకటించుకున్నారని చెప్పారు. ప్రజలు కూడా మాకు 'రాజారెడ్డి' రాజ్యాంగం అవసరంలేదని తిరగబడితే...మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్క సారి ఆలోచించుకోండన్నారు. ఇప్పటికైనా రాజ్యాంగం, చట్టాల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. 

Updated Date - 2020-05-31T17:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising