ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనీ ల్యాండరింగ్‌లో చంద్రబాబు దిట్ట: అవంతి

ABN, First Publish Date - 2020-02-16T01:20:46+05:30

మనీ ల్యాండరింగ్‌లో చంద్రబాబు దిట్ట అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి వల్లే ప్రధాని మోదీకి దూరమయ్యారని చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: మనీ ల్యాండరింగ్‌లో చంద్రబాబు దిట్ట అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి వల్లే ప్రధాని మోదీకి దూరమయ్యారని చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు డబ్బు పంపారని ఆరోపించారు. సాక్ష్యాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు, లోకేష్, పాస్‌పోర్టులను సీజ్‌ చేయాలని డిమాండ్ చేశారు. జనసేనాని పవన్‌కు నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు అక్రమాల్ని ప్రశ్నించాలన్నారు. బీజేపీతో తమకేమీ శత్రుత్వం లేదని అవంతి శ్రీనివాస్‌ చెప్పారు.

Updated Date - 2020-02-16T01:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising