ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో రోజుకు చేరుకున్న ఏయూ పరిశోధక విద్యార్థి దీక్ష

ABN, First Publish Date - 2020-08-11T15:36:35+05:30

విశాఖపట్నం: ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆంధ్రా యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఈ దీక్ష కొనసాగుతోంది. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి  కుల వివక్షత, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మహేష్ దీక్షకు పూనుకున్నాడు. 

Updated Date - 2020-08-11T15:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising