ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పెద్దల ప్రోత్సాహంతోనే దాడులు

ABN, First Publish Date - 2020-09-21T08:12:27+05:30

కొందరు వైసీపీ పెద్దల ప్రోత్సాహంతోనే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నట్టు అనుమానాలు ఉన్నాయని సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద


పొందూరు, సెప్టెంబరు 20: కొందరు వైసీపీ పెద్దల ప్రోత్సాహంతోనే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నట్టు అనుమానాలు ఉన్నాయని సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద ఆరోపించారు.

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గారపేటలోని ఆనందాశ్రమంలో ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు.   


Updated Date - 2020-09-21T08:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising