ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసోలేషన్‌లో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన వలంటీర్లపై దాడి

ABN, First Publish Date - 2020-03-28T12:54:07+05:30

చిత్తూరు: ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులను పరామర్శించేందుకు వెళ్లిన వలంటీర్లపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులను పరామర్శించేందుకు వెళ్లిన వలంటీర్లపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని ఒక గ్రామానికి చెందిన 16 మంది ఇటీవలే మలేసియా నుంచి వచ్చారు. వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా వారిని పరామర్శించేందుకు వెళ్లిన వలంటీర్లపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

Updated Date - 2020-03-28T12:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising