ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిని రాజధానిగా గుర్తించాలి: అశోక్ గజపతి రాజు

ABN, First Publish Date - 2020-08-08T20:23:03+05:30

అమరావతి: అమరావతిని రాజధానిగా గుర్తించి, రైతుల త్యాగాలను గుర్తించాలని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతిని రాజధానిగా గుర్తించి, రైతుల త్యాగాలను గుర్తించాలని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు డిమాండ్ చేశారు. కేరళలో చోటుచేసుకున్న విమాన ప్రమాదం దురదృష్టకరమన్నారు. అమరావతి, విశాఖపట్నంను డౌన్ గ్రేడ్ చేయాలని వైసీపీ ప్రభుత్వం చూడటం మహా ఘోరమన్నారు. భోగాపురంలో 500 ఎకరాలు ఎందుకు తగ్గించారో తెలియదన్నారు. రన్ వే తగ్గించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దన్నారు. వృద్ధిరేటును పెంచి యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని అశోక్ గజపతి రాజు సూచించారు.


Updated Date - 2020-08-08T20:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising