ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రైతుల అరెస్టు’ విచారణ వాయిదా

ABN, First Publish Date - 2020-11-21T09:09:10+05:30

రాజధాని ప్రాంత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి జైలుకు తరలించిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ విచారణ .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి జైలుకు తరలించిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు అధికారి నివేదిక దాఖలు చేసేందుకు మరికొంత గడువు కోరడంతో అనుమతించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత.. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన ఏడుగురు రైతులను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి.. వారికి బెయిలు మంజూరు చేయడంతో పాటు పోలీసులు, సంబంధిత న్యాయాధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-11-21T09:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising