ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశాం.. ఆందోళన వద్దు: అమలాపురం ఆర్డీవో

ABN, First Publish Date - 2020-03-24T17:16:20+05:30

ఏలూరు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని జిల్లాల అధికారులు నడుం బిగించారు. ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని జిల్లాల అధికారులు నడుం బిగించారు. ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ కళాశాలతో పాటు అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాలలో కరోనా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని... ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని ఆర్డీవో భవానీ శంకర్ తెలిపారు. 


Updated Date - 2020-03-24T17:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising