ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టులకు అండగా ఉండాలి: ఏపీయూడబ్ల్యూజే

ABN, First Publish Date - 2020-07-14T08:34:03+05:30

జర్నలిస్టులకు అండగా ఉండాలి: ఏపీయూడబ్ల్యూజే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా ఆపత్కాలంలో జర్నలిస్టులకు అవసరమైన సహాయక చర్యలను ప్రభుత్వం  చేపట్టకపోతే ఉద్యమిస్తామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు  హెచ్చరించారు. ప్రతి జర్నలిస్టుకూ రూ. 50లక్షల బీమా సౌకర్యం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో తిరుపతిలో మృతిచెందిన వీడియో జర్నలిస్టు పార్థసారథి సంతాప సభ ఒంగోలులో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఐవీ మాట్లాడుతూ పార్థసారథి కుటుంబానికి తక్షణం రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-14T08:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising