ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో ఏప్రిల్‌ 1నే పెన్షన్లు: సీఎం జగన్‌

ABN, First Publish Date - 2020-03-29T00:11:17+05:30

రాష్ట్రంలో ఏప్రిల్‌ 1వ తేదీనే పెన్షన్లు ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 4న నిరుపేదలకు రూ.1000 పంపిణీ చేస్తామన్నారు. ఆదివారం బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్‌ 1వ తేదీనే పెన్షన్లు ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 4న నిరుపేదలకు రూ.1000 పంపిణీ చేస్తామన్నారు. ఆదివారం బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు. ఏప్రిల్‌ 15న మరోసారి బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని, ఏప్రిల్‌ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని జగన్ ప్రకటించారు.

Updated Date - 2020-03-29T00:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising