ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాజధాని మార్పు ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందే’

ABN, First Publish Date - 2020-03-02T17:52:55+05:30

‘రాజధాని మార్పు ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందే’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రాజధాని మార్పు జరిగితే విశాఖలో ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. రాజధాని మార్పుతో ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఇబ్బందే అని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే అని... ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ జీతాలు సక్రమంగా ఇవ్వాలని కోరారు. జీతం ఆగిపోతుందన్న ఆందోళన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉందని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-03-02T17:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising