ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఆలయాల్లో అసలేం జరుగుతోంది?

ABN, First Publish Date - 2020-09-16T23:56:00+05:30

ఏపీలో ఆలయాలపై అరాచకాలు కొనసాగుతున్నాయి. వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. విగ్రహాల ధ్వంసం ఘటనలు అంతకంతకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీలో ఆలయాలపై అరాచకాలు కొనసాగుతున్నాయి. వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. విగ్రహాల ధ్వంసం ఘటనలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ చూస్తామంటోంది. అయినా విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆగడం లేదు. ఇంతకీ అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి. ఈ ఘటనల వెనుక ఎవరున్నారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. దుర్గగుడి ప్రాంగణంలోని వెండి రథాలపై నాలుగు సింహాల విగ్రహాల్లో మూడు మాయమవడంపై పెద్ద దుమారం రేగుతోంది. జనసేన నేతలు దుర్గ గుడిని సందర్శించారు. 


Updated Date - 2020-09-16T23:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising