ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సచివాలయ ఉద్యోగులకు మార్గం సుగమం

ABN, First Publish Date - 2020-05-27T00:23:52+05:30

హైదరాబాద్‌లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు మార్గం సుగమం అయింది. హైదరాబాద్‌ నుంచి అమరావతి వెళ్తేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హైదరాబాద్‌లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు మార్గం సుగమం అయింది. హైదరాబాద్‌ నుంచి అమరావతి వెళ్లేందుకు అనుమతి లభించింది. సచివాలయ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం వేసే బస్సులకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌కు ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాశారు. సచివాలయ ఉద్యోగుల బస్సులకు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ అంగీకరించారు. బుధవారం ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో 400 మంది ఉద్యోగులు అమరావతి చేరుకోనున్నారు. మియాపూర్‌, కేపీహెచ్‌బీ, లక్డీకపూల్‌, ఎల్బీనగర్‌ నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు 10 బస్సులు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-05-27T00:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising