ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరంలో అవకతవకలు లేవు

ABN, First Publish Date - 2020-03-08T10:40:56+05:30

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులో అవినీతి అంటూ వైసీపీ ప్రభుత్వం పదేపదే చేస్తున్న ఆరోపణలు అవాస్తవమేనా? ‘రివర్స్‌ టెండర్‌’ బాటపట్టడానికి కారణంగా చెప్తున్న ‘ప్రజాధనం దుర్వినియోగం’ అంతా ఉత్తమాటేనా? ఔను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్రం లేఖ..

పీఎంవోకు అధికారుల వివరణ


న్యూఢిల్లీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులో అవినీతి అంటూ వైసీపీ ప్రభుత్వం పదేపదే చేస్తున్న ఆరోపణలు అవాస్తవమేనా? ‘రివర్స్‌ టెండర్‌’ బాటపట్టడానికి కారణంగా చెప్తున్న ‘ప్రజాధనం దుర్వినియోగం’ అంతా ఉత్తమాటేనా? ఔను... అవన్నీ అవాస్తవాలే! ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయం ఒప్పుకొంది!ప్రాజెక్టు పనుల కాంట్రాక్టుకు సంబంధించి నిబంధనలపరంగా ఎలాంటి ఉల్లంఘనలూ లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. సంబంధిత అథారిటీ ఆమోదముద్ర లభించిన తర్వాతే అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019 నవంబరు 13న తమకు లేఖ రాసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ అనూప్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఈ విషయాన్ని పీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2020-03-08T10:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising