ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 28 నుంచి ఏపీ పీజీఈసెట్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2020-09-26T19:09:30+05:30

ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వతేదీ వరకు ఏపీ పీజీఈసెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వతేదీ వరకు ఏపీ పీజీఈసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సుమారు 28,726 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందు కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-09-26T19:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising