ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికాగో నుంచి ఏపీకి చేరుకున్న ఎన్‌ఆర్‌ఐలు

ABN, First Publish Date - 2020-05-17T22:00:10+05:30

చికాగో నుంచి ఏపీకి చేరుకున్న ఎన్‌ఆర్‌ఐలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వందే భారత్ మిషన్‌లో భాగంగా చికాగో నుంచి 31 మంది ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు. చికాగో నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎన్ఆర్ఐలు... ప్రత్యేక బస్సుల్లో ఎన్ఆర్ఐలువిజయవాడకు చేరుకున్నారు.  ఎన్‌ఆర్‌ఐలకు కలెక్టర్ ఇంతియాజ్ స్వాగతం పలికారు. ప్రత్యేక బస్సుల్లో వారి సొంత జిల్లాల్లోని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ఏపీకి చెందిన ఎన్నారైల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-05-17T22:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising