ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి

ABN, First Publish Date - 2020-12-05T09:20:03+05:30

బిడ్డ వైద్యానికి ఆర్థిక పరిస్థితి సహకరించక ఆతల్లిదండ్రులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టును ఆశ్రయించి, న్యాయమూర్తికి అర్జీ సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె కోర్టును  ఆశ్రయించిన తల్లిదండ్రులు


మదనపల్లె క్రైం, డిసెంబరు 4:  బిడ్డ వైద్యానికి ఆర్థిక పరిస్థితి సహకరించక ఆతల్లిదండ్రులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టును ఆశ్రయించి, న్యాయమూర్తికి అర్జీ సమర్పించారు. గుర్రంకొండ మండలం చెర్లోపల్లెకు చెందిన చామంచి రామకృష్ణ, గీతాంజలి దంపతులకు ఇద్దరు పిల్లలు నాగలక్ష్మి(7), నాగవరుణ్‌ (5) ఉన్నారు. నాగలక్ష్మి ప్రసవ సమయంలో ఉమ్మనీరు ఎక్కువగా తాగడంతో తల వెనుకభాగంలో శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి మెదడు సక్రమంగా పనిచేయకపోవడంతో మానసిక, శారీరక ఎదుగుదల లోపించింది. ఏడేళ్లుగా బిడ్డకోసం అగచాట్లు పడుతున్న వారు చివరకు తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏడీజేకు అర్జీ సమర్పించారు. 

Updated Date - 2020-12-05T09:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising