ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీకి బానిసగా మారిన జగన్‌:శైలజానాథ్‌

ABN, First Publish Date - 2020-12-03T09:00:05+05:30

మోదీకి బానిసగా మారిన జగన్‌:శైలజానాథ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట(శ్రీకాకుళం), డిసెంబరు 2: ‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డికి దమ్ముంటే.. ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టాలి. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర సీఎం జగన్‌ బానిసగా మారారు’’ అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాఽథ్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు, పంపుసెట్లకు మీటర్లు బిగించే విషయమై ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో బుధవారం  చేపట్టిన నిరసనలో  మాట్లాడారు.  

Updated Date - 2020-12-03T09:00:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising