ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ పాలిటెక్నిక్‌ ఫలితాలు విడుదల

ABN, First Publish Date - 2020-11-27T09:57:19+05:30

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన అగ్రిసెట్‌-2020 ఫలితాలను వీసీ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, లాంఫాం(తాడికొండ,) నవంబరు 26: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన అగ్రిసెట్‌-2020 ఫలితాలను వీసీ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవ్వగా 2,746 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌లో 2,433 మంది, విత్తన సాంకేతిక పాలిటెక్నిక్‌లో 242 మంది, సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్‌లో 71 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారన్నారు.

Updated Date - 2020-11-27T09:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising