ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారికి డీఎస్‌ఎన్జీ విరాళం

ABN, First Publish Date - 2020-11-21T09:43:29+05:30

శ్రీవారికి డీఎస్‌ఎన్జీ విరాళం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి శుక్రవారం రూ.1.20 కోట్ల విలువైన డీఎ్‌సఎన్జీ వాహనం విరాళంగా అందింది.  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు వినియోగించుకునేలా ఈ వాహనాన్ని కర్ణాటక సాంఘిక సంక్షేమశాఖ మంత్రి శ్రీరాములు కానుకగా ఇచ్చారు. మంత్రి తరపున ఆయన ప్రతినిధి మంజునాథ్‌ వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.  

Updated Date - 2020-11-21T09:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising