ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంధువులు కాదన్నారు.. బల్లరిక్షానే దిక్కు

ABN, First Publish Date - 2020-08-13T07:18:39+05:30

బంధువులు కాదన్నారు.. బల్లరిక్షానే దిక్కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల, ఆగస్టు 12: ప్రకాశం జిల్లా చీరాలలో ని పేరాలకు చెందిన తిరుమలశెట్టి శివమోహనరావు(68) అనారోగ్యానికి గురవటంతో బుధవా రం బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. 15నిమిషాలకే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్టు తేలింది. బంధువులు ముందుకు రాకపోవడంతో ఓ రిక్షా కార్మికుడు మృతదేహాన్ని బల్ల రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. 

Updated Date - 2020-08-13T07:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising