ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రిమ్స్‌ ఘటన’పై విచారణకు ద్విసభ్య కమిటీ

ABN, First Publish Date - 2020-08-13T07:14:12+05:30

‘రిమ్స్‌ ఘటన’పై విచారణకు ద్విసభ్య కమిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన 


ఒంగోలు(కార్పొరేషన్‌) ఆగస్టు 12: ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో వృద్ధుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశిస్తూ ద్విసభ్య కమిటీని నియమించింది. సింగరాయకొండ మండలం కె.బిట్రగుంటకు చెందిన వృద్ధుడు కాంతారావు రిమ్స్‌కు వచ్చి మృతిచెందారు. మృతదేహం చెవులు, ముక్కును కుక్కలు పీక్కుతిన్న విషయమై ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం విజయవాడ, గుంటూరుకు చెందిన డాక్టర్‌ భాస్కర్‌, డాక్టర్‌ కిరణ్‌లతో ద్విసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు బుధవారం ఒంగోలు వచ్చి కాంతారావు మృతికి గల కారణాలపై రిమ్స్‌ అధికారులను విచారించారు. మరోవైపు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇకపై కరోనా మృతుల వివరాలను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-08-13T07:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising