ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ మంత్రి బుగ్గన

ABN, First Publish Date - 2020-07-10T20:03:10+05:30

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ మంత్రి బుగ్గన కలిసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి కలిశారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించామన్నారు. కరోనాతో రాష్ట్రంపై ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయని అయితే ఈ ఇబ్బందుల విషయాన్ని కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి రావాల్సిన నిధులు తదితరవాటిపై కేంద్రమంత్రితో చర్చించి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించామని మంత్రి బుగ్గన చెప్పారు.

Updated Date - 2020-07-10T20:03:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising