ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్చెన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN, First Publish Date - 2020-07-16T23:30:37+05:30

ఈఎస్ఐ స్కామ్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమారావతి : ఈఎస్ఐ స్కామ్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై నేడు రాష్ట్ర హైకోర్టు విచారించింది. సుధీర్ఘ విచారణ అనంతరం విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. గురువారం నాడు అచ్చెన్న తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా సోమవారం నాడు ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగనున్నాయి. వివిధ పత్రాలను పరిశీలించాల్సి ఉండటంతో విచారణను హైకోర్టు సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు ఎలా ఇవ్వబోతోంది..? బెయిల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-07-16T23:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising