ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్యలు చేపట్టండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ABN, First Publish Date - 2020-09-25T04:34:16+05:30

చర్యలు చేపట్టండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖలో ఫార్మా కంపెనీల వల్ల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫార్మా కంపెనీల వల్ల సముద్రం కలుషితం అవుతోందని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 6కు వాయిదా వేసింది. 


Updated Date - 2020-09-25T04:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising