ఏపీ హైకోర్టు తొలి మహిళా ఆర్జీగా బీఎస్ భానుమతి
ABN, First Publish Date - 2020-06-23T15:21:25+05:30
ఏపీ హైకోర్టు తొలి మహిళా ఆర్జీగా బీఎస్ భానుమతి
అమరావతి: ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా బీఎస్ భానుమతి నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ఆర్జీగా బీఎస్ భానుమతి విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం విశాఖ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జీగా ఉన్న భానుమతి ఈనెల 30లోగా ఆర్జీగా బాధ్యతలను చేపట్టనున్నారు.
Updated Date - 2020-06-23T15:21:25+05:30 IST