ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2020-11-27T22:51:46+05:30

అటవీశాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. అధికారులు 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన కంపా నిధులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అటవీశాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. అధికారులు 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన కంపా నిధులను సక్రమంగా వినియోగించలేదని పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కంపా నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడంపై నివేదిక ఇవ్వాలని..అడిషనల్‌ సొలిసిటర్ జనరల్‌కు ధర్మాసనం ఆదేశించింది. ప్రతివాదుల కౌంటర్‌ దాఖలుకు 4 వారాలు హైకోర్టు గడువు ఇచ్చింది.

Updated Date - 2020-11-27T22:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising