ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేరాలకు అడ్డాగా మారిన ఏపీ: కేశినేని

ABN, First Publish Date - 2020-08-16T08:32:50+05:30

‘‘నేరాలకు ఏపీ అడ్డా గా మారింది. ఎప్పుడైతే జగన్‌ సీఎం అయ్యారో అప్పుడే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. విధ్వంసంతోనే జగన్‌ పాలన మొదలైంది’’ అని టీడీపీ ఎంపీ కేశినేని నాని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ‘‘నేరాలకు ఏపీ అడ్డా గా మారింది. ఎప్పుడైతే జగన్‌ సీఎం అయ్యారో అప్పుడే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. విధ్వంసంతోనే జగన్‌ పాలన మొదలైంది’’ అని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరిని కలిసి విజయవాడలో నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. 

Updated Date - 2020-08-16T08:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising