ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి తగ్గలేదా?

ABN, First Publish Date - 2020-08-21T00:25:00+05:30

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినా ఇప్పటికీ మార్చలేదు. గ్రామ సచివాలయాలు,..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి తగ్గలేదా?. హైకోర్టు చివాట్లు పెట్టినా..సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు తగిలినా ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులనే కొనసాగిస్తోందా?. 


ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినా ఇప్పటికీ మార్చలేదు. గ్రామ సచివాలయాలు, ట్యాంకులు, ఆకరికి బోరు పంపులకు వేసిన రంగులు అలాగే ఉన్నాయి. విజయనగరం జిల్లా ఇప్పటికీ జిల్లాలోని చాలా ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా వైసీపీ రంగులే ఉన్నాయి. కనీసం  వీటిని తొలగించేందుకు అధికారులు ముందుకు రావడంలేదు.


వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయనగరం జిల్లా నలుమూలల పంచాయతీ కార్యాలయాలతో పాటు అక్కడున్న బోరింగులకు, ఆకరికి బాపూజీ విగ్రహాలకు వైసీపీ రంగులు పులిమారు. సుప్రీం కోర్టు చివాట్లతో కొంతమేర కనిపించకుండా చేశారు. కానీ చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు ఇంకా వైసీపీ రంగులే కనిపిస్తున్నాయి. ఒక పార్టీ రంగులు ప్రభుత్వ ఆస్తులకు ఉండకూడదని పదే పదే చెప్పినప్పటికీ అధికారులు మాత్రం చెవికెక్కనట్లు వ్యవహరిస్తున్నారు. 


Updated Date - 2020-08-21T00:25:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising