ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక సాయం ఇవ్వట్లేదని అనంతలో బాధితుడి నిరసన

ABN, First Publish Date - 2020-04-04T22:20:14+05:30

లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఆర్థిక సాయం ఇవ్వాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం : లాక్ డౌన్  నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఆర్థిక సాయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే.. తనకు ఆర్థిక సాయం అందట్లేదని కృష్ణ అనే వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు. బాధితుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉరవకొండలో సచివాలయం ముందు బైఠాయించాడు.


కాగా.. ఆయన ఉరవకొండ పట్టణంలోని పదో వార్డులో నివాసముంటున్నాడు. బియ్యం కార్డు ఉన్నప్పటికీ  వెయ్యి రూపాయలు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-04-04T22:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising