సెలెక్షన్ కమిటీ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ABN, First Publish Date - 2020-05-26T23:22:36+05:30
సెలెక్షన్ కమిటీ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
గుంటూరు: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యుల ఎంపిక కోసం సెలెక్షన్ కమిటీ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలెక్షన్ కమిటీ చైర్మన్గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, పురపాలక శాఖ, న్యాయశాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Updated Date - 2020-05-26T23:22:36+05:30 IST