ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-09-26T01:06:38+05:30

కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త ఎక్సైజ్‌ విధానం అమల్లోకి రానుంది. 2,934 మద్యం దుకాణాలను మరో ఏడాది కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త ఎక్సైజ్‌ విధానం అమల్లోకి రానుంది. 2,934 మద్యం దుకాణాలను మరో ఏడాది కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి అన్ని మద్యం దుకాణాలు.. తమ ఆధీనంలో ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తిరుపతిలోని అలిపిరి, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో.. మద్యం దుకాణాలకు అనుమతి లేదని ప్రభుత్వం తెలిపింది. ఎక్సైజ్‌ కమిషనర్‌ అనుమతితో లిక్కర్‌ మాల్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2020-09-26T01:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising