ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ప్రయాణాలపై ఆంక్షలను తొలగించిన ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-06-03T01:47:25+05:30

రైలు ప్రయాణాలపై ఆంక్షలను తొలగించిన ఏపీ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంతర్గత రైలు ప్రయాణాలపై ఆంక్షలను తొల‌గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఆంక్షలు లేకుండా రైలు ప్రయాణం చేయవచ్చని తెలిపింది. రైలు ఆగే స్టేష‌న్ వ‌ర‌కూ మాత్రమే ప్యాసింజ‌ర్లకు టికెట్లు జారీ చేయాల్సి ఉంటుందని ఏపీ సర్కారు పేర్కొంది. జూన్ 4 నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల స్టాపుల‌ను త‌గ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


Updated Date - 2020-06-03T01:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising