ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో దొంగలు పడ్డారు.. రాష్ట్రాన్ని దోచేస్తున్నారు: గోరంట్ల

ABN, First Publish Date - 2020-06-03T20:47:34+05:30

ఏపీలో దొంగలు పడ్డారని, రాష్ట్రాన్ని దోచేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగుతోందని, అవసరాలకు దొరకడం లేదని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో దొంగలు పడ్డారని, రాష్ట్రాన్ని దోచేస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగుతోందని, అవసరాలకు దొరకడం లేదని చెప్పారు. ఒకప్పుడు రాజమండ్రిలో 2 యూనిట్ల ఇసుక రూ.2600కు ఇంటికి చేరేదని, నేడు బ్లాక్‌లో 5 యూనిట్లు రూ.25వేలకు కొనాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ఓపెన్‌ అయిన 5 నిమిషాలకే క్లోజ్‌ అవుతోందని ఆరోపించారు. భూముల సేకరణలో దోపిడీ చేస్తున్నారని, పల్లపు భూముల్లో మెరకల పేరుతో దోపిడీ చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

Updated Date - 2020-06-03T20:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising